Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత పద్మనాభ స్వామి ఆలయ కొలనులో కొత్త మొసలి

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (08:49 IST)
అనంత పద్మనాభ స్వామి దేవాలయ కొలనులో ఓ మొసలి ప్రత్యక్షమైంది. ఈ కొలనులో ఆలయ అధికారులు, సిబ్బందికి ప్రమేయం లేకుండానే ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా ఒక మొసలి వచ్చి ఉంటుంది. భక్తులకు ఎవరికి హాని చేయని శాకాహార మొసలి ఈ కొలనులో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 
 
గతంలో ఈ కొలనులో బబియా అనే ఒక మొసలి ఉండేది. ఆ మొసలి పండ్లు పలహారాలు తప్ప మరేమీ తినేది కాదు. ఈ మొసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించింది. ప్రస్తుతం ఈ మొసలి స్థానంలో కొత్తది వచ్చింది. ఒక మొసలి చనిపోయిన తరువాత మరొక మొసలి ప్రత్యక్షం కావడం ఎంతోకాలంగా అనంత పద్మనాభస్వామి ఆలయ కొలనులో జరుగుతుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments