Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024లో మంచి వర్షాలు.. రైతులకు ఇది శుభవార్తే..

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (16:13 IST)
2024లో భారత్‌లో సాధారణ రుతుపవనాలు నమోదవుతాయని ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ మంగళవారం తెలిపింది. గత ఏడాది అస్థిరమైన రుతుపవనాల వల్ల దెబ్బతిన్న దేశ వ్యవసాయ రంగానికి ఇది శుభవార్త. స్కైమెట్ ప్రకారం, జూన్ నుండి సెప్టెంబరు వరకు నాలుగు నెలల కాలానికి రుతుపవనాల వర్షాలు దీర్ఘకాల సగటు 868.6 మిమీలో 102 శాతంగా అంచనా వేయబడ్డాయి. 
 
దేశంలోని దక్షిణ, పశ్చిమ, వాయువ్య ప్రాంతాల్లో "తగినంత మంచి వర్షాలు" కురుస్తాయని అంచనా వేసింది. దేశంలోని దాదాపు సగానికి పైగా వ్యవసాయ విస్తీర్ణం నీటిపారుదల సౌకర్యం లేనిది, పంటలను పండించడానికి వర్షాలపై ఆధారపడి ఉంది. ఈ రుతుపవనాలతో దేశంలోని నీటి రిజర్వాయర్‌లు నిండుతాయని, తదుపరి నీటిపారుదల కోసం ఉపయోగించవచ్చని నిర్ధారించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments