Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో దేశంలో 23,529 కొత్త కరోనా కేసులు

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (09:59 IST)
చైనా వూహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇవాళ కాస్త పెరిగాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 23,529 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,39,980కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,77,020 కు చేరింది.
 
ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 311 మంది కరోనాతో మరణించ గా మృతుల సంఖ్య 4,48,062 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 28,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 88,34,70,578 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 65,34,306 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,30,14,898 కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments