Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు- ఇద్దరు పౌరులు మృతి

Webdunia
శనివారం, 29 జులై 2023 (15:01 IST)
మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బిష్ణుపూర్‌లోని కొంతమంది దుండగులు వివిధ చోట్ల కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
 
మరోవైపు దుండగులు ఆరు ఇళ్లను కూడా తగలబెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, కేంద్ర బలగాలు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
 
ఇండియా కూటమి ఎంపీల బృందం మణిపుర్‌లో పర్యటించనున్నారు. అక్కడి పరిస్థితిని అంచనా వేయడానికి పార్లమెంట్ ఉభయ సభల నుంచి 16 పార్టీలకు చెందిన 20 మంది ఎంపీలు వెళ్లనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments