Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేకి: గడ్కారీకి ఘాటైన వ్యాఖ్యలతో సోనియా లేఖ!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (15:44 IST)
ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. అంతేగాకుండా ఎన్డీయే సర్కారు రైతు హక్కులను కాలరాసి పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం పొందేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 
 
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ఘాటైన వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపాదించిన భూ సేకరణ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న తమ పార్టీ... రైతు వ్యతిరేకి, జాతి వ్యతిరేకి అంటూ చేస్తున్న ఆరోపణలను సోనియా లేఖలో ఖండించారు. 
 
కాగా భూ సేకరణకు సంబంధించి తీసుకొచ్చిన వివాదస్పద చట్టంపై ఏకాభిప్రాయం సాధించేందుకు బీజేపీ నేతలు చర్చకు ఆహ్వానించడం సంప్రదాయాన్ని అపహాస్యం చేసినట్టేనన్నారు. ఈ బిల్లులో కేంద్రం చేయబోతున్న సవరణలను కాంగ్రెస్ ఆమోదించదని సోనియా స్పష్టం చేశారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments