Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలో వడదెబ్బకు 14మంది మృతి

సెల్వి
శుక్రవారం, 31 మే 2024 (19:03 IST)
ఒడిశాలో వడదెబ్బకు 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా సుందర్‌గఢ్ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఈ సముద్రతీర రాష్ట్రంలో పరిస్థితులు దుర్భరంగా మారాయని అధికారులు తెలియజేశారు. రౌర్కెలాలో ఎండలు మరీ దుర్భరంగా ఉన్నాయి. 
 
పశ్చిమ ఒడిశాలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండే ఎండల అస్వస్థతతో 44 మంది ఆసుపత్రిలో చేరారని ఆయన తెలియజేశారు. 
 
ఈ క్రమంలో వడదెబ్బతో రౌర్కెలా ప్రభుత్వ ఆసుపత్రిలో పది మరణాలు, సుందర్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో నాలుగు మరణాలు నమోదు అయ్యాయి. మరణాలకు మండే ఎండల సంబంధిత అస్వస్థతలు, వడదెబ్బలు కారణం కావచ్చునని ఆసుపత్రిలో వైద్యులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments