Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలో వడదెబ్బకు 14మంది మృతి

సెల్వి
శుక్రవారం, 31 మే 2024 (19:03 IST)
ఒడిశాలో వడదెబ్బకు 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా సుందర్‌గఢ్ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఈ సముద్రతీర రాష్ట్రంలో పరిస్థితులు దుర్భరంగా మారాయని అధికారులు తెలియజేశారు. రౌర్కెలాలో ఎండలు మరీ దుర్భరంగా ఉన్నాయి. 
 
పశ్చిమ ఒడిశాలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండే ఎండల అస్వస్థతతో 44 మంది ఆసుపత్రిలో చేరారని ఆయన తెలియజేశారు. 
 
ఈ క్రమంలో వడదెబ్బతో రౌర్కెలా ప్రభుత్వ ఆసుపత్రిలో పది మరణాలు, సుందర్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో నాలుగు మరణాలు నమోదు అయ్యాయి. మరణాలకు మండే ఎండల సంబంధిత అస్వస్థతలు, వడదెబ్బలు కారణం కావచ్చునని ఆసుపత్రిలో వైద్యులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments