బస్సులో బిగ్గరగా మాట్లాడకూడదు.. పాటలు వినకూడదు

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:58 IST)
కేరళ ప్రభుత్వ బస్సులో బిగ్గరగా సెల్ ఫోన్ మాట్లాడటం లేదా పాటలు వినడంపై నిషేధం విధించాలని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కేరళ ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. 
 
బస్సుల్లో ప్రయాణించే చాలామంది ప్రయాణికులు సెల్ ఫోన్లలో బిగ్గరగా మాట్లాడుతున్నారని, పెద్ద పాటలు వింటున్నారని, తమ తోటి ప్రయాణీకులను కలవరపెడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి.
 
కేరళ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్లు, కండక్టర్లకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. తదనుగుణంగా, బస్సుల్లో బిగ్గరగా మాట్లాడటం, పాడటంలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోబడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments