Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోని పిల్లల్లో ఇమ్యూనిటీ భేష్‌: ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (20:38 IST)
దేశవ్యాప్తంగా పాఠశాలలను దశలవారీగా తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సూచించారు. మన దేశంలోని పిల్లల్లో రోగ నిరోధక శక్తి బాగుందని చెప్పారు.

కరోనా కట్టడికి గత ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు పాఠశాలలు మూతపడ్డాయి. అప్పటి నుంచి వర్చువల్‌ విధానంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో విడుతలవారీగా పాఠశాలల పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ తర్వాత ఉపసంహరించుకున్నది.

ఈ నేపథ్యంలో పాఠశాలలు తిరిగి తెరిచే సమయం వచ్చిందని గులేరియా అన్నారు. వైరస్‌ వ్యాప్తి తక్కువగా (పాజిటివిటీ రేటు 5 శాతంలోపు) ఉన్న జిల్లాల్లో దశలవారీగా పాఠశాలలను పునఃప్రారంభించాలని చెప్పారు.

పిల్లల్ని రోజు విడిచి రోజు పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలన్నారు. వైరస్‌ తీవ్రత మళ్లీ పెరిగితే, పాఠశాలలను వెంటనే మూసివేయవచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments