Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 4 రోజులు భారీ వర్షాలే వర్షాలు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (08:06 IST)
తమిళనాడు రాష్ట్రంలోతో పాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కుండపోత వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. 
 
మరోవైపు, తమిళనాడు రాష్ట్రానికి ఆరెంజ్ హెచ్చరికనుచేసింది. బుధవారం అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిక చేసింది. అలాగే, గురు, శుక్రవారాల్లో కూడా భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 25వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 
 
ఇకపోతే, ఈ నెల 25, 26వ తేదీల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. బుధవారం కన్యాకుమారి, రామనాథపురం, నెల్లై జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, 25న తమిళనాడు కోస్తా జిల్లాల్లో, 26న పుదుచ్చేరి, కారైక్కాల్ తదిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments