మరో 4 రోజులు భారీ వర్షాలే వర్షాలు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (08:06 IST)
తమిళనాడు రాష్ట్రంలోతో పాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కుండపోత వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. 
 
మరోవైపు, తమిళనాడు రాష్ట్రానికి ఆరెంజ్ హెచ్చరికనుచేసింది. బుధవారం అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిక చేసింది. అలాగే, గురు, శుక్రవారాల్లో కూడా భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 25వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 
 
ఇకపోతే, ఈ నెల 25, 26వ తేదీల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. బుధవారం కన్యాకుమారి, రామనాథపురం, నెల్లై జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, 25న తమిళనాడు కోస్తా జిల్లాల్లో, 26న పుదుచ్చేరి, కారైక్కాల్ తదిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments