Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు...

చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన గౌహతిలో

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (09:06 IST)
చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన గౌహతిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఐఐటీ గౌహతిలో కర్నాటకకు చెందిన నాగశ్రీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరింది. హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌‌కు ఉరి వేసుకొంది. ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డులు గమనించి.. పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు... తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి మృతదేహాన్ని కిందికి దించారు. ఆమె బెడ్‌పై ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 'తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు' అంటూ అందులో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments