Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (20:27 IST)
మహారాష్ట్ర ప్రజలపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఒకింత అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలనుకుంటున్నపుడు మాత్రమే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని, కానీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి తమను విస్మిరిస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 
 
సమస్య వస్తేనే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని, ఎన్నికల రోజు మాత్రం తమను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ తాము ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతాయన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణపై కేడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నట్టు వెల్లడించారు. 
 
ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లను గెలుచుకుని అధికారం దక్కించుకున్న విషయం తెల్సిందే. ప్రతిపక్ష కూటమి కనీసం 50 సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. ఇక 125 స్థానాల్లో పోటీ చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది. ముంబైలోని మాహిం స్థానం నుంచి బరిలో నిలిచిన రాజ్‌ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే కూడా ఓడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments