Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినందన్ ప్యారాచూట్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడింది: ఆర్మీ

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (19:24 IST)
భారత్-పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ అధికారులు ఢిల్లీలో గురువారం మీడియా ముందు ప్రకటన చేశారు. కమాండర్ అభినందన్‌ను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుందని భారత ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. రెచ్చగొడితే బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా వున్నామని, అలాగే శాంతి చర్చలకు కట్టుబడి వున్నామని వారు ప్రకటించారు. 
 
సమాచారాన్ని వక్రీకరించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించింది. తాము రెండు పాక్ విమానాలను కూలిస్తే పైలట్లు సురక్షితంగా దిగారు. భారత్ భూభాగంలోకి పాకిస్థాన్ విమానాలు ప్రవేశించాయి. 
 
భారత మిలటరీ స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ విమానాలు వచ్చాయని.. మన యుద్ధ విమానాలు వాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టాయని త్రివిధ దళాల అధికారులు ప్రకటించారు. అభినందన్ ప్యారాచూట్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడింది. అభినందన్‌ను అలా వారు అదుపులోకి తీసుకున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments