Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినందన్ ప్యారాచూట్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడింది: ఆర్మీ

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (19:24 IST)
భారత్-పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ అధికారులు ఢిల్లీలో గురువారం మీడియా ముందు ప్రకటన చేశారు. కమాండర్ అభినందన్‌ను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుందని భారత ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. రెచ్చగొడితే బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా వున్నామని, అలాగే శాంతి చర్చలకు కట్టుబడి వున్నామని వారు ప్రకటించారు. 
 
సమాచారాన్ని వక్రీకరించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించింది. తాము రెండు పాక్ విమానాలను కూలిస్తే పైలట్లు సురక్షితంగా దిగారు. భారత్ భూభాగంలోకి పాకిస్థాన్ విమానాలు ప్రవేశించాయి. 
 
భారత మిలటరీ స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ విమానాలు వచ్చాయని.. మన యుద్ధ విమానాలు వాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టాయని త్రివిధ దళాల అధికారులు ప్రకటించారు. అభినందన్ ప్యారాచూట్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడింది. అభినందన్‌ను అలా వారు అదుపులోకి తీసుకున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments