Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాఘా సరిహద్దు నుంచి భారత్ వచ్చిన అభినందన్

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (22:37 IST)
శుక్రవారం రాత్రి 9 గంటలకు వాఘా సరిహద్దు వద్ద వింగ్ కమాండర్ అభినందన్ ను భారతదేశానికి అప్పగించింది పాకిస్తాన్. ఐతే అంతకంటే ముందు పైలెట్ అభినందన్ నుంచి ఓ వీడియో మెసేజ్ తీసుకుంది పాక్ ఆర్మీ. దాన్ని సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేసింది. ఆ వీడియోలో అభినందన్ ఇలా చెప్పారు.
 
''నేను కిందపడ్డ సమయంలో అక్కడ చాలా మంది జనం గుమికూడి ఉన్నారు. నా పిస్టోల్ కింద పడిపోయింది. నన్ను నేను రక్షించుకోడానికి పరుగులు తీశాను. మూక నా వెంట పడ్డారు. వాళ్లు చాలా ఆవేశంలో ఉన్నారు. 
 
అదే సమయంలో ఇద్దరు పాకిస్తాన్ జవాన్లు వచ్చారు. వాళ్లే నన్ను మూక నుంచి రక్షించారు. 
తర్వాత నన్ను వాళ్ల యూనిట్‌కు తీసుకెళ్లారు. అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేశారు. తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే వైద్యపరీక్షలు నిర్వహించారు."

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments