Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లడబ్బు చెత్తను ఊడ్చేస్తా.. దేశాన్ని అవినీతి రహిత భారత్ చేస్తా : నరేంద్ర మోడీ

నల్లడబ్బు రూపంలో మూలుగుతున్న చెత్తను పూర్తిగా ఊడ్చేసి.. దేశాన్ని అవినీతి రహిత భారత్ చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తాను చేసిన సంచలన ప్రకటన

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (07:51 IST)
నల్లడబ్బు రూపంలో మూలుగుతున్న చెత్తను పూర్తిగా ఊడ్చేసి.. దేశాన్ని అవినీతి రహిత భారత్ చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తాను చేసిన సంచలన ప్రకటనపై ఆయన తొలిసారి పెదవి విప్పారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. 
 
అవినీతి భారతాన్ని ఆవిష్కరించేందుకు తమ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు. ఈ అంశంలో ఎటువంటి ఊగిసలాట నిర్ణయాలూ ఉండవని తేల్చి చెప్పారు. ‘‘దేశంలో అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటాం’’ అని భరోసా ఇచ్చారు. 
 
అయితే, ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు సహకరించారని హర్షం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలు చాలా ఓపికతో సహనంతో పాత నోట్లను బ్యాంకులకు తీసుకెళ్లి మార్చుకుంటున్నారు. వారి స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments