Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కిడ్నీలు విఫలమయ్యాయి... శ్రీ కృష్ణుడే కాపాడాలి: సుష్మా స్వరాజ్ ట్వీట్

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీలు విఫలమయ్యాయి. దీంతో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అడ్మిట్ అయివున్నారు. దీనిపై ఆమె ట్వీ

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (10:36 IST)
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీలు విఫలమయ్యాయి. దీంతో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అడ్మిట్ అయివున్నారు. దీనిపై ఆమె ట్వీట్ చేశారు. 
 
తన అభిమానులకు బీజేపీ కార్యకర్తలకు ఆందోళన కలిగించేలా తాను మూత్ర పిండాల వ్యాధితో బాధపతుతున్నానని, ప్రస్తుతం తనకు డయాలసిస్ జరుగుతోందని, ఇందుకోసం తాను ఎయిమ్స్‌కు వెళ్లి వస్తున్నట్టు చెప్పారు. మూత్రపిండాల మార్పునకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. 
 
తన రెండు కిడ్నీలూ విఫలమయ్యాయని, కనీసం ఒక కిడ్నీ మార్చాల్సి ఉందని వైద్యులు స్పష్టం చేశారని వెల్లడించిన సుష్మా స్వరాజ్ తన ఆరోగ్యంపై ఎలాంటి దిగులు చెందవద్దని కార్యకర్తలకు చెపుతూనే.. తనను శ్రీ కృష్ణ భగవానుడే కాపాడతాడన్న నమ్మకముందని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments