Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కిడ్నీలు విఫలమయ్యాయి... శ్రీ కృష్ణుడే కాపాడాలి: సుష్మా స్వరాజ్ ట్వీట్

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీలు విఫలమయ్యాయి. దీంతో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అడ్మిట్ అయివున్నారు. దీనిపై ఆమె ట్వీ

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (10:36 IST)
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీలు విఫలమయ్యాయి. దీంతో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అడ్మిట్ అయివున్నారు. దీనిపై ఆమె ట్వీట్ చేశారు. 
 
తన అభిమానులకు బీజేపీ కార్యకర్తలకు ఆందోళన కలిగించేలా తాను మూత్ర పిండాల వ్యాధితో బాధపతుతున్నానని, ప్రస్తుతం తనకు డయాలసిస్ జరుగుతోందని, ఇందుకోసం తాను ఎయిమ్స్‌కు వెళ్లి వస్తున్నట్టు చెప్పారు. మూత్రపిండాల మార్పునకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. 
 
తన రెండు కిడ్నీలూ విఫలమయ్యాయని, కనీసం ఒక కిడ్నీ మార్చాల్సి ఉందని వైద్యులు స్పష్టం చేశారని వెల్లడించిన సుష్మా స్వరాజ్ తన ఆరోగ్యంపై ఎలాంటి దిగులు చెందవద్దని కార్యకర్తలకు చెపుతూనే.. తనను శ్రీ కృష్ణ భగవానుడే కాపాడతాడన్న నమ్మకముందని అన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments