Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో విభేదాలు.. విడాకులు మంజూరు కావడంతో పాలతో స్నానం చేసిన భర్త!

ఠాగూర్
ఆదివారం, 13 జులై 2025 (14:46 IST)
భార్యతో విభేదాలు తలెత్తడంతో ఓ భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. సుధీర్ఘ విచారణ తర్వాత కోర్టు విడాకులు మంజూరుచేసింది. దీంతో ఆ వ్యక్తి పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. దీంతో ఏకంగా పాలతో స్నానం చేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, అస్సాంలోని నల్బాడీ జిల్లాలోని ముకల్మువా ప్రాంతానికి చెందిన భర్త పేరు మాణిక్ అలీ.. విడాకులను పాల స్నానంతో అలీ సెలెబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఎందుకింత సంబరం అని అడిగితే తన భార్యకు ఓ ప్రియుడు ఉన్నాడని, మాణిక్ అలీ చెప్పాడు. తనతో వివాహమై ఓ బిడ్డ పుట్టినా ఆమె తన ప్రియుడుతో ఉన్న అక్రమ సంబంధం కొనసాగించిందని ఆరోపించారు. తనను తన బిడ్డను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిందన్నాడు. ఒక్కసారిగా కాదు రెండుసార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు. మొదటిసారి తప్పు చేసినపుడు బిడ్డ కోసం తాను ఆమెను క్షమించానని చెప్పాడు.
 
మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని వివరించాడు. విడాకులు పొందాక కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉందని కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా 40 లీటర్ల పాలతో స్నానం చేశానని మాణిక్ అలీ చెప్పాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments