Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్‌నగర్లో కొత్త కరెన్సీ ముఠా: రూ.50లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం.. ఓ బడా వ్యక్తి కోసం?

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని ఓ పార్కులో పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ చేతులు మారుతుందని సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేస్తున్న ముఠాను పో

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (16:17 IST)
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని ఓ పార్కులో పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ చేతులు మారుతుందని సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 50 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 
 
నగరానికి చెందిన ఓ బడా వ్యక్తి కోసం ఖమ్మం జిల్లా నుంచి రూ. 50 లక్షల కొత్త కరెన్సీ తీసుకొచ్చిన ముఠా సభ్యులు పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకొని బ్లాక్ మనీకి బదులు వైట్ మనీ ఇస్తుండగా, పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేశారు.
 
ఇదేవిధంగా పాతనోట్లకు కొత్త నోట్లను మార్పిడి చేసే ముఠాను శుక్రవారం విజయవాడ బస్టాండ్‌ ఆవరణలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.31 లక్షల కొత్త కరెన్సీ(రూ.2000 నోట్లు), రూ.50 వేలు పాత కరెన్సీ (రూ.500 నోట్లు), 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గుంటూరు జిల్లాలోని తుళ్లూరుకు చెందిన జి.వంశీకృష్ణ, పొన్నూరుకు చెందిన ఎం.నాగవెంకట సునీల్‌గా గుర్తించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments