Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ : పెళ్లి కాలేదని చెప్పి మోసం... భార్యపైనే భర్త కేసు

తనకు పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి పెళ్లాడిందని భార్యపైనే ఛీటింగ్ కేసు పెట్టాడో భర్త. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... అహ్మదాబాద్ నగరానికి చెందిన రవి బ్ర

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (09:50 IST)
తనకు పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి పెళ్లాడిందని భార్యపైనే ఛీటింగ్ కేసు పెట్టాడో భర్త. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... అహ్మదాబాద్ నగరానికి చెందిన రవి బ్రహ్మభట్ అనే 44  ఏళ్ల వ్యక్తి లేటు వయసులోమ్యారేజ్ బ్యూరో వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకొని ముంబైకు చెందిన అన్షు అనే యువతిని పెళ్లాడాడు. 
 
పెళ్లి అయి రెండేళ్లు అయినా పెళ్లి రిజిస్ట్రేషన్‌కు తన భార్య ముందుకు రాకపోవడంతో భర్తకు అనుమానం వచ్చింది. తమ పెళ్లి రిజిస్ట్రేషనుకు రమ్మని భార్యను భర్త పట్టుపట్టగా ఆమె భయపడి తన తల్లిని పిలిచింది. 
 
ఆపై తల్లీ కూతురు మొదటి పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే విన్న రవి భార్య చేసిన మోసం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్య అన్షు కాస్తా తన పుట్టినిల్లు అయిన ముంబైకు వెళ్లిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి భర్తను మోసగించిన భార్య గురించి దర్యాప్తు ఆరంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments