Webdunia - Bharat's app for daily news and videos

Install App

S1 నుంచి S14 వరకు అన్ని బోగీల్లో దొంగలు.. షిర్డీ - మైసూర్ రైల్లో దోపిడీ!

Webdunia
బుధవారం, 27 మే 2015 (10:45 IST)
షిర్డీ నుంచి మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు స్వైర విహారం చేశారు. ఏకంగా ఎస్ 1 నుంచి ఎస్ 14 వరకు ఉండే అన్ని రిజర్వేషన్ బోగీల్లో దొంగలు చొరబడి రైలులోని ప్రయాణికులందరినీ దోచుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బాలాపూర్ వద్ద ఘటన చోటు చేసుకుంది.
 
మొత్తం 30 మందికి పైగా దొంగలు రైలులోని ఎస్ 1 నుంచి ఎస్ 14 వరకూ ఉన్న బోగీలన్నింటినీ దోచుకున్నారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా మొత్తం 14 బోగీల్లోని ప్రయాణికుల నుంచి డబ్బు, నగదును అందిన వరకు దోచుకుని పారిపోయారు. ఈ ఘటన గత అర్థరాత్రి 12 గంటల సమయంలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments