Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పును అంగీకరించేందుకు 27ఏళ్లు.. సరిదిద్దుకోవడానికి ఎన్నేళ్లు?: రష్దీ

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2015 (16:06 IST)
మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై కేంద్ర మంత్రి పి చిదంబరం చేసిన వ్యాఖ్యలను స్వాల్మన్ రష్దీ తప్పు బట్టారు. ప్రముఖ రచయిత సాల్మన్ రష్దీ రాసిన ది శటానిక్ వర్సెస్ పుస్తకాన్ని నిషేధించి, ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ తప్పు చేశారని మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై రష్దీ స్పందిస్తూ... "తప్పును అంగీకరించేందుకు 27 సంవత్సరాలు పట్టింది. ఇక దాన్ని సరిదిద్దుకునేందుకు ఎంత కాలం పడుతుంది?" అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. 
 
కాగా, ఈ వివాదాస్పద పుస్తకం 1988లో విడుదలైంది.  ఓ ఇరాన్ మత పెద్ద అయాతుల్లా కొమెన్ని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి రష్దీని హత్య చేయాలంటూ ఫత్వా జారీ చేయడంతో ఎన్నో దేశాలు పుస్తకంపై నిషేధం విధించాయి. ఈ నిషేధాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టించాయి.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments