Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితాలు ఇంకెంతకాలం... ఉపాధి కల్పించలేరా? సుప్రీంకోర్టు ప్రశ్న

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (10:01 IST)
దేశంలోని ప్రజలకు ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తుంటారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఉచితాల స్థానంలో ఉపాధి కల్పించలేరా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశ్న సంధించింది. గత 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 81 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నట్టు కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 
 
దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అంటే కేవలం పన్ను చెల్లింపుదారులే ఇక మిగిలివున్నారని (ఉచిత రేషన్ తీసుకోని వారు అనే ఉద్దేశంలో) వ్యాఖ్యానించింది. 
 
కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై దాఖలైన పిటిషన్‌ మీది విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడం, సామర్థ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా నొక్క చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments