Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితాలు ఇంకెంతకాలం... ఉపాధి కల్పించలేరా? సుప్రీంకోర్టు ప్రశ్న

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (10:01 IST)
దేశంలోని ప్రజలకు ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తుంటారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఉచితాల స్థానంలో ఉపాధి కల్పించలేరా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశ్న సంధించింది. గత 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 81 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నట్టు కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 
 
దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అంటే కేవలం పన్ను చెల్లింపుదారులే ఇక మిగిలివున్నారని (ఉచిత రేషన్ తీసుకోని వారు అనే ఉద్దేశంలో) వ్యాఖ్యానించింది. 
 
కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై దాఖలైన పిటిషన్‌ మీది విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడం, సామర్థ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా నొక్క చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments