Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరక్షరాస్యులు టీకా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు: కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:16 IST)
నిరక్షరాస్యులకు, నెట్‌ సౌకర్యం లేనివారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కరోనా కట్టడి చర్యలపై జస్టిస్‌ డీ.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు పలు అంశాలపై ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.

‘‘టీకాలు మొత్తం కేంద్రమే ఎందుకు కొనడం లేదు? కేంద్రం, రాష్ట్రాలకు టీకా ధరల్లో తేడా ఎందుకుంది? జాతీయ టీకా విధానాన్ని పాటిస్తూ టీకాలను కేంద్రమే సేకరించి ఎందుకు పంపిణీ చేయట్లేదు? శ్మశానవాటిక సిబ్బందికి వ్యాక్సినేషన్‌పై ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థమన్ ఆవేదనకు కారణం ఏమిటి? థమన్ మాటలకు చిరంజీవి షాకింగ్ కామెంట్స్

సినిమాలు వదులుకుంటున్న కథానాయిక నిధి అగర్వాల్

ఓంకార్, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ గా డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments