ఉత్తరప్రదేశ్‌ ఆస్పత్రుల్లో చిన్నారుల మరణ మృదంగం

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. మొన్న గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో అనేక మంది చిన్నారుల మృత్యువాతపడ్డారు. సోమవారం ఫరూఖాబాద్‌ దావఖానా

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (14:14 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. మొన్న గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో అనేక మంది చిన్నారుల మృత్యువాతపడ్డారు. సోమవారం ఫరూఖాబాద్‌ దావఖానాలో పదుల సంఖ్యలో చిన్నారులు చనిపోయారు. ఈ రాష్ట్రంలోని మిగిలిన ఆస్పత్రుల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొనివున్నాయి. 
 
గోర‌ఖ్‌పూర్ బీఆర్డీ ఆసుప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను మ‌ర‌వ‌కముందే మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఫ‌రూఖాబాద్‌లోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా రాజ్‌కియా చికిత్సాల‌యంలో నెల రోజుల వ్య‌వ‌ధిలో 49 మంది చిన్నారులు మృతి చెందారు. ఆక్సీజ‌న్, మందుల కొర‌త వ‌ల్ల‌నే చిన్నారులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. 
 
ఘ‌ట‌న‌లో సీఎంవో, సీఎంఎస్ ఉన్న‌తాధికారులు స‌హా వైద్యుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. చిన్నారుల మృతిపై వెంట‌నే పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. కాగా, యూపీ ఆస్పత్రుల్లో చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నా ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments