Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూ ఇయర్ వేడుకలు.. పెరిగిన కండోమ్ అమ్మకాలు!

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (15:03 IST)
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారతదేశంలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఉత్పత్తుల గురించి సమాచారం విడుదలైంది. 2022 సంవత్సరం ముగిసి ప్రపంచం నిన్నటితో 2023 సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో కొత్త సంవత్సర వేడుకలు ముగిశాయి. 
 
క‌రోనా వైర‌స్ త‌ర్వాత చాలా కాలం త‌ర్వాత చాలా దేశాల్లో కొత్త సంవ‌త్స‌రాన్ని ఎటువంటి ఆంక్ష‌లు లేకుండా జ‌రుపుకున్నారు. న్యూ ఇయర్ జరుపుకోవడానికి చాలా మంది ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఫుడ్ ఆర్డర్ చేస్తారు. భారత్‌లో కూడా కొత్త సంవత్సరం తొలి రాత్రి ఒక్కరోజే 3.50 లక్షల బిర్యానీలు ఆర్డర్‌ అయ్యాయి.
 
పవర్‌చి హోటల్ కస్టమర్‌ల కోసం 15 టన్నుల బిర్యానీని సిద్ధం చేసింది. డొమినాస్ పిజ్జా భారతదేశం అంతటా 61,000 పిజ్జాలను డెలివరీ చేసింది. ఆహార పదార్థాలే కాకుండా మరో వస్తువు కూడా ఎక్కువగా డెలివరీ చేయబడింది. స్విగ్గీ ఇన్‌మార్ట్‌ ద్వారా ఒక్క నూతన సంవత్సర వేడుకల్లోనే 2,757 కండోమ్‌లను ఆర్డర్ చేసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం