Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు ఫణంగా పెట్టి చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగికి బహుమతి..

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (19:13 IST)
ఇటీవల ముంబై రైల్వే స్టేషనులో ప్లాట్‌ఫామ్ పైనుంచి ప్ర‌మాద‌వ‌శాత్తూ ప‌ట్టాల‌పై ప‌డిన ఓ చిన్నారిని రైల్వే ఉద్యోగి (పాయింట్స్ మెన్) తన ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడాడు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల్లో రికార్డ‌యిన ఆ వీడియో వైర‌ల్ అయిపోయింది. 
 
ఈ ఒక్క సాహసంతో మ‌యూర్ షెల్కె అనే ఆ రైల్వే ఉద్యోగి ఒక్క‌సారిగా నేష‌న‌ల్ హీరో అయిపోయాడు. రైల్వే ఇప్ప‌టికే అత‌నికి రూ.50 వేలు బ‌హుమ‌తిగా ఇస్తే.. అందులో స‌గం ఆ చిన్నారికే ఇస్తాన‌ని ప్ర‌క‌టించి మ‌యూర్ మ‌రింత మంది మ‌నుసులు గెలుచుకున్నాడు. 
 
తాజాగా జావా మోటార్‌సైకిల్స్ కోఫౌండ‌ర్ అనుప‌మ్ త‌రేజా అత‌నికి ఖరీదైన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ముందుగా మాట ఇచ్చిన‌ట్లే మ‌యూర్‌కు బైక్ ఇచ్చిన‌ట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. జావా ఫార్టీ టూ బైక్‌ను మ‌యూర్ అందుకున్నాడు. నెబ్యులా బ్లూ క‌ల‌ర్‌లో ఉన్న ఈ బైక్ ధ‌ర రూ.ల‌క్ష‌న్న‌రకు పైనే కావ‌డం విశేషం. జావా ఫార్టీ టూ బైక్‌ను ఈ మ‌ధ్యే లాంచ్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments