Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను జీవిత చరమాంకంలో ఉన్నా.. సమస్యను పరిష్కరిస్తే మంచిది

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:42 IST)
మాజీ ప్రధాని దేవెగౌడ కేంద్ర వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు. రాజ్యసభలో రైతు ఉద్యమంపై చర్చ సందర్భంగా దేవగౌడ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ.. సిమెంటుతో గోడలు నిర్మించే బదులు ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపితే బాగుంటుంది కదా...'' అంటూ వ్యాఖ్యానించారు. కొందరు దురాక్రమణదారులు చేసిన తప్పుకు రైతులందరినీ బలిపశువులు చేయడం భావ్యం కాదని దేవెగౌడ స్పష్టం చేశారు.
 
''నేను జీవిత చరమాంకంలో ఉన్నా... ఈ సమస్యను ప్రభుత్వం శాంతియుతంగా పరిష్కరించాలి. చర్చలకు రైతు సంఘాలను పిలవాలి. ఈ సమస్యకు అవసరమైన పరిష్కారాన్ని మేమూ ఇస్తాం. ఇలా చేస్తే గానీ ఓ సమస్య పరిష్కారం అయ్యేట్లు లేదు. 
 
రైతులను ఇబ్బందిపెడితే, వారిపై కఠిన వైఖరిని అవలంబిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం భావిస్తోందని, కానీ అలా పరిష్కారం కాదని పేర్కొన్నారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసకు రైతులు ఎంత మాత్రమూ కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments