Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో బ్యూటీపార్లర్లు మూసివేయాల్సిందే : ఉగ్ర సంస్థ హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 24 జులై 2015 (19:18 IST)
కాశ్మీర్‌ ప్రజలకు ఉగ్రవాదులు ఓ హెచ్చరిక చేశారు. తక్షణం బ్యూటీపార్లను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పుల్వామా జిల్లాలో హిజ్బుల్ పేరిట వెలిసిన కొన్ని పోస్టర్లు కలకలం రేపాయి. బ్యూటీ పార్లర్లు మూసివేయాలని, అనైతిక కార్యకలాపాలకు పాల్పడొద్దని ఆ పోస్టర్లలో హెచ్చరించారు. 
 
'కరీమాబాద్, నెవా, జదూరా, వాహిబుగ్, కలాన్ ప్రాంత ప్రజలు మద్యానికి, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, అనవసరమైన కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరిస్తున్నాం' అని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. ఆ పోస్టర్లపై హిజ్బుల్ లోగో కూడా ఉంది. బ్యూటీ పార్లర్ల వ్యాపారం నిలిపివేయాలని కూడా స్పష్టం చేశారు. కాగా, ఈ పోస్టర్లను హిజ్బుల్ ముజాహిదీన్ అనే తీవ్రవాద సంస్థ ముద్రించినట్టు తెలుస్తోంది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments