Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొయిలీ సెన్సేషనల్ కామెంట్స్: హిందుని కనుగొన్నది ముస్లింలేనట!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (13:59 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ వివాదానికి తెరలేపారు. 'హిందు' అన్న పదం కనిపెట్టింది ముస్లింలేనని వ్యాఖ్యానించారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మధ్యయుగంలో ఇండియాలో నివసిస్తున్న ప్రజలను ముస్లింల నుంచి వేరు చేసి చూపేందుకు ఈ 'హిందు' అన్న పదాన్ని ఉపయోగించారని తెలిపారు. వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ 'హిందు' అన్న పదం ప్రస్తావనే లేదని అన్నారు.
 
మొయిలీ చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ అభ్యంతరం చెప్పారు. మొయిలీ లాంటి వ్యక్తులు ఇలాంటి అంశాలను లేవనెత్తరాదని అభ్యర్థించారు. 
 
"మనం ప్రాచీన కాలం నాటి విషయాల జోలికి వెళ్ళడం ఎందుకు? ప్రస్తుతం ప్రశాంతంగా లేమా?" అంటూ హితవు చెప్పే ప్రయత్నం చేశారు. అటు, మొయిలీ వ్యాఖ్యలను శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ కూడా ఖండించారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments