Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో హిందువుల జనాభా పెరగాలి.. 10 మంది పిల్లల్ని కనాలి : వాసుదేవానంద్

భారత్‌లో హిందువుల జనాభా పెరగాలంటే ప్రతి హిందూ మహిళ కనీసం 10 మంది పిల్లల్ని కనాలని జ్యోతిర్ మఠ్‌లో శంకరాచార్య హోదాలో కొనసాగుతున్న వాసుదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. నాగ్‌పూర్ వేదికగా రాష్ట్రీయ స్వయంస

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (08:59 IST)
భారత్‌లో హిందువుల జనాభా పెరగాలంటే ప్రతి హిందూ మహిళ కనీసం 10 మంది పిల్లల్ని కనాలని జ్యోతిర్ మఠ్‌లో శంకరాచార్య హోదాలో కొనసాగుతున్న వాసుదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. నాగ్‌పూర్ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ధర్మ సంస్కృతి మహాకుంబ్ జరిగింది.
 
ఈ మహాకుంబ్ ముగింపు సమావేశాల్లో వాసుదేవానంద్ పాల్గొని "సేవ్ హిందూ" అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ప్రతీ హిందువు ఇక నుంచి 10 మంది పిల్లల్ని కనాలి.. దేవుడే వారిని రక్షిస్తాడు అంటూ హితబోధ చేశారు. హిందూ జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో గోవధను నిషేధించాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విన్నవించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments