Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో హిందువుల జనాభా పెరగాలి.. 10 మంది పిల్లల్ని కనాలి : వాసుదేవానంద్

భారత్‌లో హిందువుల జనాభా పెరగాలంటే ప్రతి హిందూ మహిళ కనీసం 10 మంది పిల్లల్ని కనాలని జ్యోతిర్ మఠ్‌లో శంకరాచార్య హోదాలో కొనసాగుతున్న వాసుదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. నాగ్‌పూర్ వేదికగా రాష్ట్రీయ స్వయంస

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (08:59 IST)
భారత్‌లో హిందువుల జనాభా పెరగాలంటే ప్రతి హిందూ మహిళ కనీసం 10 మంది పిల్లల్ని కనాలని జ్యోతిర్ మఠ్‌లో శంకరాచార్య హోదాలో కొనసాగుతున్న వాసుదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. నాగ్‌పూర్ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ధర్మ సంస్కృతి మహాకుంబ్ జరిగింది.
 
ఈ మహాకుంబ్ ముగింపు సమావేశాల్లో వాసుదేవానంద్ పాల్గొని "సేవ్ హిందూ" అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ప్రతీ హిందువు ఇక నుంచి 10 మంది పిల్లల్ని కనాలి.. దేవుడే వారిని రక్షిస్తాడు అంటూ హితబోధ చేశారు. హిందూ జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో గోవధను నిషేధించాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విన్నవించారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments