మత్తుమందు కలిపేశారు.. వంటగదిలో కెళ్తే.. కౌగిలించుకున్నారు.. అరెస్ట్

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (17:11 IST)
సినిమాల్లో నటించే ఛాన్స్ ఇప్పిస్తామని... మోడల్‌పై నిర్మాత, సంగీత దర్శకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబైలో పెను సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని సర్కోబ్ ప్రాంతానికి చెందిన మోడల్.. నిర్మాత ముద్రాసింగ్ వద్దకు వెళ్లింది. అతనితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఓ రోజు సినిమా ఛాన్స్ కోసం మాట్లాడాలని మోడల్‌ను ముద్రాసింగ్ పిలిపించాడు. 
 
అక్కడ కరణ్ వాహి అనే మ్యూజిక్ డైరక్టర్‌ను మోడల్‌కు పరిచయం చేశాడు. ఈ సందర్భంగా మోడల్‌ను తమ సినిమాలో సహ నిర్మాతగా పనిచేయాలని అడిగారు. ఆపై ఎందుకో ఆ మోడల్ వంటగదికి వెళ్లి నీళ్లు తాగాలనుకుంది. ఆమెను అనుసరించిన నిర్మాత ఆమెను కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. దీంతో షాకైన మోడల్ వెలుపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. 
 
కానీ స్పృహ తప్పి పడిపోయింది. చివరికి మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన మోడల్.. ఒళ్లంతా గాయాలు కావడంతో పాటు నీరసంగా వుండటాన్ని గమనించింది. ఆ తర్వాత తాను భుజించిన ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చిన నిర్మాత, మ్యూజిక్ డైరక్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారనే విషయాన్ని తెలుసుకుంది. దీనిపై మోడల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్మాత, మ్యూజిక్ డైరక్టర్‌లను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments