Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం...ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హిమాన్షు

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (17:46 IST)
దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీని స్థాపించారు. అలాగే శరవేగంగా కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14న ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ రోడ్డులో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
 
ఫలితంగా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు.. పార్టీ కేంద్ర కార్యాలయంలో గుర్తింపు తెచ్చుకుని అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించాడు. విమానాశ్రయం నుంచి సీఎం తన అధికారిక నివాసానికి చేరుకున్నట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణంపై ఎంపీలతో చర్చించారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments