Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాలయన్ క్వీన్స్‌లో మంటలు.. ప్రయాణికులంతా సేఫ్

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (16:42 IST)
హిమాలయన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. కానీ, ఈ రైలులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కుమార్‌హటి - సహరన్‌పూర్‌ల మధ్య 52455 అనే నంబరుతో హిమాలయన్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. 
 
ఈ రైలు కల్కసిమ్లా హెరిటేజ్ మీదుగా వెళుతుండగా ఒక్కసారిగా రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్ రైలు సేఫ్టీ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రయాణికుల బోగీల నుంచి రైలింజన్‌ను తొలగించారు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. 
 
కాగా, ఈ రైలు ప్రమాదానికి గురైన సమయంలో మొత్తం 7 బోగీల్లో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వీరందరినీ సురక్షితంగా రైల్వే అధికారులు సిమ్లాకు చేర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments