Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాలయన్ క్వీన్స్‌లో మంటలు.. ప్రయాణికులంతా సేఫ్

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (16:42 IST)
హిమాలయన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. కానీ, ఈ రైలులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కుమార్‌హటి - సహరన్‌పూర్‌ల మధ్య 52455 అనే నంబరుతో హిమాలయన్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. 
 
ఈ రైలు కల్కసిమ్లా హెరిటేజ్ మీదుగా వెళుతుండగా ఒక్కసారిగా రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్ రైలు సేఫ్టీ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రయాణికుల బోగీల నుంచి రైలింజన్‌ను తొలగించారు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. 
 
కాగా, ఈ రైలు ప్రమాదానికి గురైన సమయంలో మొత్తం 7 బోగీల్లో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వీరందరినీ సురక్షితంగా రైల్వే అధికారులు సిమ్లాకు చేర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments