Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మత్తు'లో మా రాష్ట్ర యువత : హిమాచల్‌ప్రదేశ్ సీఎం

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తమ రాష్ట్ర యువత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న యువతలో 27 శాతం డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు ఆయన వెల్లడి

Himachal Pradesh
Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (10:39 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తమ రాష్ట్ర యువత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న యువతలో 27 శాతం డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
 
పోలీసు హాఫ్ మారథాన్ 2018 కార్యక్రమంలో విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజల భాగస్వామ్యంతో అధికారులు డ్రగ్స్ నివారణకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిగా నివారించడానికి అందరూ సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
 
డ్రగ్స్ కేసుల్లో దోషులకు భారీ జరిమానాలు విధించడంతోపాటు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్‌ను తయారు చేయాలని కోరారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు తాము ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్ఆర్ మర్దీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments