Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మత్తు'లో మా రాష్ట్ర యువత : హిమాచల్‌ప్రదేశ్ సీఎం

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తమ రాష్ట్ర యువత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న యువతలో 27 శాతం డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు ఆయన వెల్లడి

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (10:39 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తమ రాష్ట్ర యువత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న యువతలో 27 శాతం డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
 
పోలీసు హాఫ్ మారథాన్ 2018 కార్యక్రమంలో విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజల భాగస్వామ్యంతో అధికారులు డ్రగ్స్ నివారణకు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిగా నివారించడానికి అందరూ సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
 
డ్రగ్స్ కేసుల్లో దోషులకు భారీ జరిమానాలు విధించడంతోపాటు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్‌ను తయారు చేయాలని కోరారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు తాము ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్ఆర్ మర్దీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Balakrishna: థమన్‌కు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ (video)

మెగా అభిమానులకు ఫీస్ట్ లా చిరంజీవి విశ్వంభర తాజా అప్ డేట్

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments