Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ జహంగీర్ పుర‌లో 144 సెక్షన్ అమలు

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (16:37 IST)
దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. దీంతో ఢిల్లీలోని జహంగీర్ పుర‌లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మొహరించారు. 
 
కాగా హనుమాన్ శోభాయాత్ర సమయంలో రెండువర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు. అలాగే, ఈ అల్లర్లలో గాయపడిన తొమ్మిది మందిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ శోభాయాత్ర మసీదు వద్దకు చేరుకోగానే చిన్నపాటి గొడవ మొదలై ఆ తర్వాత పెద్దదిగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అయితే, వదంతులు నమ్మొద్దని ప్రజలందరూ సంయమనం పాటించాలని పోలీసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments