Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించే నటి హేమమాలిని ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు : మహారాష్ట్ర ఎమ్మెల్యే

మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబారావు అలియాస్ బచ్చు కడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగే అలవాటు వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (08:42 IST)
మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబారావు అలియాస్ బచ్చు కడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగే అలవాటు వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 
 
మద్యం సేవించడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే... అవే నిజమైతే బీజేపీ ఎంపీ హేమమాలిని ప్రతి రోజూ మద్యం తాగుతారని అలాంటప్పుడు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోలేని ఆయన ప్రశ్నించారు. 'రైతులు మద్యం తాగే అలవాటు వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇది నిజం కాదన్నారు. 
 
ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులలో 75 శాతం మంది మద్యం తాగుతున్నారు. హేమామాలిని అయితే, ప్రతి రోజూ మద్యం తాగుతారు. కానీ ఆమె ఆత్మహత్య చేసుకోలేదు కదా?' అని ఆయన వ్యాఖ్యానించారు. 'నిజానికి రైతుల బలవన్మరణాలకు ఆర్థిక ఇబ్బందులే కారణం. వారి కష్టానికి తగినట్లుగా ఉత్పత్తి పెరుగుతోంది. కానీ వారి ఆదాయం మాత్రం పెరగడం లేదు' అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments