Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో హై అలర్ట్.. భారీ వర్షాలు... అయ్యప్ప భక్తులు బురదలో ప్రయాణం..

సెల్వి
మంగళవారం, 3 డిశెంబరు 2024 (11:51 IST)
Sabarimala
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలను ఫెయింజల్ తుఫాను ఒణికిస్తోంది. ఈ తుఫాను ఎఫెక్ట్ కేరళపై పడింది. ముఖ్యంగా ఫెయింజల్ తుఫాను ప్రభావంతో కేరళలోని పతనంతిట్ట జిల్లాలో గ్యాప్ లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి కొలువైన పత్తనంతిట్టలో వర్షాలతో అయ్యప్ప స్వాములు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాలినడక వెళ్లే అయ్యప్ప భక్తులు బురదలో వెళ్లాల్సి వస్తోంది. ఎక్కడ జారీ పడతారనే ఆందోళన భక్తుల్లో నెలకొంది. 
 
పాతానంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా శబరిమల యాత్రికులు నదుల్లోకి వెళ్లడం లేదా స్నాన ఘాట్‌లను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో శబరిమలకు అయ్యప్ప స్వాముల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం విపత్తు నిర్వహణ సహాయక బృందాలను రంగంలోకి దింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments