హాస్పిటల్ బెడ్‌లకు కూడా జీఎస్టీ ... కేంద్రం బాదుడు

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (13:23 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన "ఒకే దేశం ఒకే పన్ను చట్టం" ఇపుడు దేశ ప్రజల నడ్డివిరిస్తుంది. చివరకు ఆస్పత్రి పడకలపై కూడా పన్ను వసూలు చేయనున్నారు. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.5 వేలకు పైగా చార్జీ ఉండే పడకలపై ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ సదుపాయాతం లేకుండా పన్నును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని, నాణ్యమైన దూరం చేయడం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, దేశంలో హెల్త్‌కేర్ సేవలను జీఎస్టీ కిందకు తీసుకునిరావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రెండు రోజుల క్రితం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కౌన్సిల్ నిర్ణయం మధ్యతరగతి ప్రజలపై పెనుభారం చూపుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రుల ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: యూఎన్ విమెన్‌ ఇండియాతో చేతులు కలిపిన సమంత

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments