Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లారేసరికి ఇంటిపై రూ. 40 లక్షల మూట, అది చూసిన అతడు ఏం చేసాడంటే?

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (22:26 IST)
డబ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్దలు. పచ్చనోటు కనబడితే నొక్కేయాలని చాలామంది చూస్తుంటారు. ధనానికున్న పవర్ అది. ఐతే తెల్లారి లేచిన అతడికి తన ఇంటి పైకప్పుపై రెండు బ్యాగులు కనిపించాయి. వాటిని తెరిచి చూస్తే నోట్ల కట్టలు, బంగారం వుంది. అంతే... వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ మీరట్‌లో నివాసం వుంటున్న వరుణ్ శర్మ బుధవారం పొద్దునే లేచి ఇంటి బయటకు వచ్చి పైకి చూడగానే తన ఇంటిపైకప్పుపై రెండు బ్యాగులు కనిపించాయి. అవి ఏంటా అని కిందికి దింపి చూస్తే అందులో డబ్బు నోట్ల కట్టలు, బంగారం వున్నాయి. సహజంగా ఇలా డబ్బు కనబడితే ఎవరైనా కాస్తోకూస్తో నొక్కేయాలని చూస్తారు.
 
కానీ అతడు మాత్రం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, శర్మ ఇంటికి ఆనుకుని వున్న భవనం నుంచి ఈ బ్యాగులు పడవేసినట్లు తేల్చారు. ఆ ఇంట్లో దొంగతనం చేసి, ఇంటికి అమర్చిన సిసి కెమేరాలకు కనబడకుండా వుండేందుకు ఇలా బ్యాగులను విసిరేసినట్లు తేల్చారు. ఈ పని చేసింది ఆ ఇంటికి సెక్యూరిటీగా వుండే నేపాల్ వ్యక్తి అని ప్రాధమిక విచారణలో తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments