Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఇస్తానని ల్యాబ్‌కు రమ్మని యువతిపై అత్యాచారం, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (16:26 IST)
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ క్రైం రేటు పెరిగిపోతోంది. స్త్రీలు ఒంటరిగా తిరగాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి అనడానికి తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ.
 
ఉద్యోగం ఇస్తానని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్ 18 యేళ్ళ యువతిపై అత్యాచారం చేశాడు. ఇది కాస్త రాజధానిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరోనా సమయంలో ఢిల్లీలో ల్యాబ్‌లకు బాగా డిమాండ్. దీంతో కొంతమంది యువతీయువకులు ల్యాబ్‌లో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
 
అలా వెళ్ళిన ఒక యువతి తన వివరాలను ల్యాబ్ యజమానికి ఇచ్చింది. అయితే అందులో పనిచేసే టెక్నీషియన్ యువతి బయోడేటా చూసి ఆమె నెంబర్‌కు ఫోన్ చేశాడు. తమ సంస్థకు సంబంధించిన ల్యాబ్ మరో ప్రాంతంలో ఉందంటూ అక్కడికి పిలిపించుకున్నాడు.
 
యువతి ఒంటరిగా రావడంతో ల్యాబ్ టెక్నీషియన్ పని సుళువుగా మారిపోయింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. రెండురోజుల క్రితం ఘటన జరిగితే బాధితురాలు చెల్లి అసలు విషయం కనుక్కుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments