Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత యువకునితో పారిపోయిందనీ... తండ్రి, చిన్నాన్నలు కలిసి...

దళిత యువకునితో పారిపోయిందనీ ఓ తండ్రి, చిన్నాన్నలు కలిసి పరువు హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (15:57 IST)
దళిత యువకునితో పారిపోయిందనీ ఓ తండ్రి, చిన్నాన్నలు కలిసి పరువు హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
పానిపట్ జిల్లాకు చెందిన ఓ 17 యేళ్ళ యువతి దళిత యువకుడిని ప్రేమించి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయింది. ఆ తర్వాతవారి ఆచూకీ తెలుసుకుని మాయమాటలతో నమ్మించి ఇంటికి తీసుకొచ్చారు. తమ బిడ్డ ఈ పని చేయడంతో తమ కుటుంబ పరువు మంటగలిసిపోయిందనీ భావించి ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి ఆ యువతిని దారుణంగా అంతమొందించారు. 
 
తండ్రి, చిన్నాన్నలు కుటుంబ సభ్యుల సహకారంతో కుమార్తెకు విద్యుత్ షాక్ ఇచ్చి చంపేసి, మృతదేహాన్ని దహనం చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments