Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత యువకునితో పారిపోయిందనీ... తండ్రి, చిన్నాన్నలు కలిసి...

దళిత యువకునితో పారిపోయిందనీ ఓ తండ్రి, చిన్నాన్నలు కలిసి పరువు హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (15:57 IST)
దళిత యువకునితో పారిపోయిందనీ ఓ తండ్రి, చిన్నాన్నలు కలిసి పరువు హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
పానిపట్ జిల్లాకు చెందిన ఓ 17 యేళ్ళ యువతి దళిత యువకుడిని ప్రేమించి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయింది. ఆ తర్వాతవారి ఆచూకీ తెలుసుకుని మాయమాటలతో నమ్మించి ఇంటికి తీసుకొచ్చారు. తమ బిడ్డ ఈ పని చేయడంతో తమ కుటుంబ పరువు మంటగలిసిపోయిందనీ భావించి ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి ఆ యువతిని దారుణంగా అంతమొందించారు. 
 
తండ్రి, చిన్నాన్నలు కుటుంబ సభ్యుల సహకారంతో కుమార్తెకు విద్యుత్ షాక్ ఇచ్చి చంపేసి, మృతదేహాన్ని దహనం చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments