Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దాకా ఎందుకు...? అలాంటి వారిని మీరే కాల్చి చంపేయండి... హర్యానా డీజీపి సంచలనం

హర్యానా డీజీపి కేపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నేరస్థులను, వేధింపులకు గురిచేసేవారిని సామాన్య మానవులు సైతం చంపేయవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే పోలీసులకు మొరపెట్టుకోడం జర

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (19:18 IST)
హర్యానా డీజీపి కేపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నేరస్థులను, వేధింపులకు గురిచేసేవారిని సామాన్య మానవులు సైతం చంపేయవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే పోలీసులకు మొరపెట్టుకోడం జరుగుతుంది. 
 
ఐతే, వేధింపులకు గురి చేసే వారిపై కేసులు, గట్రా ఏమీ లేకుండా, అసలు తమ దాకా వచ్చేకంటే అక్కడే వారిని చంపేస్తే సరిపోతుందని హర్యానా డీజీపి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తమను తాము కాపాడుకునే క్రమంలో వేధించేవారిని, నేరస్థులను హత్య చేసే హక్కు సామాన్య ప్రజలకు ఉంటుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ వాఖ్యలు ఎంతవరకు వెళతాయో...?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments