Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్ మంజూరు

Webdunia
బుధవారం, 4 మే 2022 (14:51 IST)
మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం కేసులో అరెస్టు అయిన బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బుధవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారికి జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరుచేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన మీడియాకు గానీ, బహిరంగంగా గానీ ఎక్కడా మాట్లాడరాదని, ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆర్ఎన్.రోఖడే షరతు విధించారు. అలాగే, కేసు విచారణ అధికారులకు ఈ దంపతులు సహకరించాలని ఆదేశించారు. 
 
ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తూ ఆందోళనకు చేశారు. ఇది ముంబైలో ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఏప్రిల్ 23వ తేదీన ఖర్ పోలీసులు ఈ దంపతులను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి వారు బెయిల్ కోసం ప్రయత్నించగా, బుధవారం వారికి బెయిల్ మంజూరైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments