Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్ మంజూరు

Webdunia
బుధవారం, 4 మే 2022 (14:51 IST)
మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం కేసులో అరెస్టు అయిన బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బుధవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారికి జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరుచేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన మీడియాకు గానీ, బహిరంగంగా గానీ ఎక్కడా మాట్లాడరాదని, ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆర్ఎన్.రోఖడే షరతు విధించారు. అలాగే, కేసు విచారణ అధికారులకు ఈ దంపతులు సహకరించాలని ఆదేశించారు. 
 
ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తూ ఆందోళనకు చేశారు. ఇది ముంబైలో ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఏప్రిల్ 23వ తేదీన ఖర్ పోలీసులు ఈ దంపతులను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి వారు బెయిల్ కోసం ప్రయత్నించగా, బుధవారం వారికి బెయిల్ మంజూరైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments