Webdunia - Bharat's app for daily news and videos

Install App

హంటా వైరస్‌తో భయం అక్కర్లేదు.. ఎలుకల్ని అలా తింటేనే?

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (12:26 IST)
కరోనా వైరస్‌తో ఇప్పటికే నానా తంటాలు పడుతుంటే... ప్రస్తుతం హంటా వైరస్‌తో ఒక వ్యక్తి చైనాలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చైనాలో మళ్లీ కొత్త వైరస్ వచ్చిందా అమ్మో అంటూ జడుసుకున్నారు. దీని గురించి అనవసరంగా హడావుడి చేస్తున్నారు. లేని హడావుడి చేస్తూ ప్రజలను మరింత కంగారు పెడుతున్నారు. కానీ దీని గురించి అంత ఆందోళన అవసరం లేదని.. దాని వలన ఎవరూ మరణించే అవకాశం లేదని వైద్యులు చెప్తున్నారు. 
 
ప్రస్తుతం దీనికి మందు అందుబాటులో ఉందని 2016లోనే దీనికి మంది కనిపెట్టారని చెప్తున్నారు. ఎలుకల్లో ఉండే ఈ వైరస్… ఎలుకలు మనుషుల్ని కుట్టినా, ఎలుకలు తిని వదిలేసిన ఆహారాన్ని మనుషులు తిన్నా, ఎలుకల లాలాజలం తిన్నా, ఎలుకల వ్యర్థాల్ని తిన్నా తద్వారా వైరస్ వస్తుంది. ఇది అంటువ్యాధి కాదు. మన దేశంలో చాలా ఎలుకలు ఉన్నా వాటిని కక్కుర్తి పడి తినే పరిస్థితి ఉండదు. ఎవరో ఒకరిద్దరు తిన్నా వాటిని వండి తినడమే గాని చైనా మాదిరిగా పచ్చిగా తినే ఛాన్సుండదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం