Webdunia - Bharat's app for daily news and videos

Install App

హంటా వైరస్‌తో భయం అక్కర్లేదు.. ఎలుకల్ని అలా తింటేనే?

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (12:26 IST)
కరోనా వైరస్‌తో ఇప్పటికే నానా తంటాలు పడుతుంటే... ప్రస్తుతం హంటా వైరస్‌తో ఒక వ్యక్తి చైనాలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చైనాలో మళ్లీ కొత్త వైరస్ వచ్చిందా అమ్మో అంటూ జడుసుకున్నారు. దీని గురించి అనవసరంగా హడావుడి చేస్తున్నారు. లేని హడావుడి చేస్తూ ప్రజలను మరింత కంగారు పెడుతున్నారు. కానీ దీని గురించి అంత ఆందోళన అవసరం లేదని.. దాని వలన ఎవరూ మరణించే అవకాశం లేదని వైద్యులు చెప్తున్నారు. 
 
ప్రస్తుతం దీనికి మందు అందుబాటులో ఉందని 2016లోనే దీనికి మంది కనిపెట్టారని చెప్తున్నారు. ఎలుకల్లో ఉండే ఈ వైరస్… ఎలుకలు మనుషుల్ని కుట్టినా, ఎలుకలు తిని వదిలేసిన ఆహారాన్ని మనుషులు తిన్నా, ఎలుకల లాలాజలం తిన్నా, ఎలుకల వ్యర్థాల్ని తిన్నా తద్వారా వైరస్ వస్తుంది. ఇది అంటువ్యాధి కాదు. మన దేశంలో చాలా ఎలుకలు ఉన్నా వాటిని కక్కుర్తి పడి తినే పరిస్థితి ఉండదు. ఎవరో ఒకరిద్దరు తిన్నా వాటిని వండి తినడమే గాని చైనా మాదిరిగా పచ్చిగా తినే ఛాన్సుండదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం