Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 ఏళ్ల వ్యక్తితో.. 40 ఏళ్ల మహిళకు అక్రమ సంబంధం: అత్త, భర్తను ఏం చేసిందంటే?

27 ఏళ్ల వ్యక్తితో.. 40 ఏళ్ల మహిళకు అక్రమ సంబంధం. జిమ్‌ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి కారణమైంది. ఆ విషయం 40ఏళ్ల మహిళ భర్తకు, అత్తకు తెలిసి పోయింది. ఇక లాభం లేదనుకుని ప్రియుడితో కలిసి అత్త, భర్తను చం

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (17:18 IST)
27 ఏళ్ల వ్యక్తితో.. 40 ఏళ్ల మహిళకు అక్రమ సంబంధం. జిమ్‌ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి కారణమైంది. ఆ విషయం 40ఏళ్ల మహిళ భర్తకు, అత్తకు తెలిసి పోయింది. ఇక లాభం లేదనుకుని ప్రియుడితో కలిసి అత్త, భర్తను చంపేందుకు మహిళ చేసిన ప్రయత్నం ఏమైందంటే..? పశ్చిమ ఢిల్లీలో అబ్ధుల్ (27) అనే వ్యక్తి జిమ్‌ను నిర్వహిస్తున్నాడు ఈ జిమ్‌కు వ్యాయామం కోసం వచ్చిన 40 ఏళ్ల మహిళతో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం అత్త నారాయణి, భర్త అనూప్‌కి తెలిసిపోయింది. 
 
40 ఏళ్ల మహిళను ఎంత హెచ్చరించినా లాభం లేకపోయింది. జిమ్‌కు వెళ్ళొద్దని కట్టడి చేశారు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం అత్త, భర్త తీసుకునే ఆహారంలో నిద్రమాతలు కలిపింది. వారికి డౌట్ రాకుండా ఉండేందుకు అదే ఆహారాన్ని తీసుకుంది. దీంతో అంతా మత్తులోకి జారిపోయారు. 
 
ఈ సమయంలో ఆమె ప్రియుడు అబ్దుల్ వచ్చి, అత్త, భర్తలపై దాడి చేశాడు. వారిద్దరూ చనిపోయారనుకుని వెళ్లిపోయాడు. అయితే బంధువులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం నుంచి కోలుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అబ్ధుల్‌ను విచారించగా నిజాలేంటో వెలుగులోకి వచ్చేశాయి. దీంతో అబ్ధుల్‌తో పాటు అతని ప్రియురాలిని కూడా జైలుకు పంపించారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments