Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తిని 30 మంది విద్యార్థులు అస్వస్థత.. కారణం ఇదేనా?

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (20:45 IST)
చికెన్ తిని దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని యడవనహళ్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకాలోని యడవనహళ్లి గ్రామంలోని మొరార్జీ దేశాయ్ వసతి పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి 30మందికి పైదా విద్యార్థులు చికెన్ ఫుడ్ తీసుకున్నారు. 
 
కొంతసేపటికే అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో 15మందిని చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. 
 
అపరిశుభ్రమైన వంట పాత్రలతో పాటు నాణ్యత లేని చికెన్ వండటం వల్లే ఇదంతా జరిగి వుంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments