Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తిని 30 మంది విద్యార్థులు అస్వస్థత.. కారణం ఇదేనా?

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (20:45 IST)
చికెన్ తిని దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని యడవనహళ్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకాలోని యడవనహళ్లి గ్రామంలోని మొరార్జీ దేశాయ్ వసతి పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి 30మందికి పైదా విద్యార్థులు చికెన్ ఫుడ్ తీసుకున్నారు. 
 
కొంతసేపటికే అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో 15మందిని చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. 
 
అపరిశుభ్రమైన వంట పాత్రలతో పాటు నాణ్యత లేని చికెన్ వండటం వల్లే ఇదంతా జరిగి వుంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments