Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తిని 30 మంది విద్యార్థులు అస్వస్థత.. కారణం ఇదేనా?

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (20:45 IST)
చికెన్ తిని దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని యడవనహళ్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకాలోని యడవనహళ్లి గ్రామంలోని మొరార్జీ దేశాయ్ వసతి పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం రాత్రి 30మందికి పైదా విద్యార్థులు చికెన్ ఫుడ్ తీసుకున్నారు. 
 
కొంతసేపటికే అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో 15మందిని చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. 
 
అపరిశుభ్రమైన వంట పాత్రలతో పాటు నాణ్యత లేని చికెన్ వండటం వల్లే ఇదంతా జరిగి వుంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాయాబజార్ మహాబారతనికి ఒక అడాప్ట్టేషన్- అదే కల్కి కి స్ఫూర్తి : డైరెక్టర్ నాగ్ అశ్విన్

కుబేర నుంచి రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments