Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూటుగా తాగి డెలివరీ చేశాడు... తల్లీశిశువు మృతి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (11:01 IST)
వైద్యుడి వృత్తికి కళంకం తెచ్చేలా నడుచుకున్నాడు ఓ డాక్టర్. పూటుగా తాగి డెలివరీ చేశాడు. కానీ తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పురిటినొప్పలతో బాధపడుతున్న కమినిబెన్ (22)ను బోటాడ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సోనావాలా ఆస్పత్రికి తీసుకొచ్చారు. సోమవారం రాత్రి డాక్టర్ పీజే లఖానీ ఆమెకు డెలివరీ చేశారు. 
 
వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా డెలివరీ అయిన కాసేపటికే శిశువు మృతి చెందగా, కాసేపటికే తల్లికూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబీకులు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి రక్తనమూనాలను పరీక్షించారు. డెలివరీ చేసేటప్పుడు ఆ వైద్యుడు ఫూటుగా తాగాడని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments