Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో అమానవీయం : బాలికకు గుండు కొట్టించి ఊరేగింపు.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (11:46 IST)
గుజరాత్ రాష్ట్రంలో అమానవీయ సంఘటన ఒకటి జరిగింది. తాను ప్రేమించిన యువకుడితో లేచి పోయేందుకు ప్రయత్నించిన ఓ మైనర్ బాలికను పట్టుకుని గుండు కొట్టించి గ్రామంలో ఊరేగించారు. కేవలం గుండు మాత్రమే కాకుండా ముఖానికి నల్లటి రంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన గుజరాత్‌లోని పటాన్‌ జిల్లాలో శుక్రవారం జరుగగా పోలీసులు శనివారం వివరాలను వెల్లడించారు. 
 
బాలికతోపాటు ఆమె ప్రియుడిని కూడా ఊరేగించినట్టు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా తమ సామాజిక వర్గం పరువు పోయిందని భావించిన గ్రామస్థులు ఈ చర్యకు దిగినట్టు చెప్పారు. 
 
ఈ ఘటనకు సంబంధించి 35 మందిపై కేసు నమోదు చేశామని, 22 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. మరోవైపు తమ బాలికను ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాలిక ప్రియుడిపైనా కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments