Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మేడ్ ఇన్ పాకిస్తాన్' దిబ్బలో కొట్టారు... ముస్లిం సోదరుల నిరసన...

యూరి టెర్రర్ దాడుల నేపధ్యంలో పాకిస్తాన్ అకృత్యాలపై భారతదేశంలో ఆగ్రహం రగులుతూనే ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు పాకిస్తాన్ ఉత్పత్తులను అమ్మరాదని నిర్ణయించారు. పాకిస్తాన్ దేశం నుంచి దిగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాలు, పెర్‌ఫ్యూమ్స్ తాము అమ్మకూడద

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:11 IST)
యూరి టెర్రర్ దాడుల నేపధ్యంలో పాకిస్తాన్ అకృత్యాలపై భారతదేశంలో ఆగ్రహం రగులుతూనే ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు పాకిస్తాన్ ఉత్పత్తులను అమ్మరాదని నిర్ణయించారు. పాకిస్తాన్ దేశం నుంచి దిగుమతి అవుతున్న సుగంధ ద్రవ్యాలు, పెర్‌ఫ్యూమ్స్ తాము అమ్మకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 
 
ముస్లిం ట్రేడర్స్ అసోసియేషన్ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. తామే కాదు, పాకిస్తాన్ దేశం ఉత్పత్తులను మిగిలినవారు కూడా అమ్మవద్దని పిలుపునిచ్చారు. ముస్లిం వర్తకులు తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ దేశానికి ఆర్థికంగా కాస్త ఇబ్బందిపెట్టే సమస్యే. పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం తమ లక్ష్యమని ముస్లిం సోదరులు ప్రకటించారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments