Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తను నా శవాన్ని తాకనీయొద్దు... వైద్యురాలి సూసైడ్ నోట్

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (14:42 IST)
గుజరాత్‌ రాష్ట్రంలో ఓ మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడే ముందు సూసైడ్ లేఖ రాసిపెట్టింది. తన మృతదేహాన్ని తన భర్తతో తాకనివ్వొద్దని ఆమె కోరింది. దీంతో ఆత్మహత్య కేసులో భర్త హస్తముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్‌లో అడాజన్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని శివకుటీర్ అపార్ట్‌మెంట్‌లోడాక్టర్ మాలిని(29)కి ఆరేళ్ల క్రితం డాక్టర్ చింతిత్ పటేల్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత మాలిని భర్తతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు వేధించసాగారు. ఈ నేపథ్యంలో మాలిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయే ముందు రాసిన లేఖలో... తన చావుకు అత్తింటి వారి వేధింపులే కారణమని పేర్కొంది. 
 
అయితే, తన మృతదేహాన్ని భర్తను తాకనీయవద్దని కోరింది. దీంతో మాలిని మృతదేహానికి ఆమె పుట్టింటివారు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మాలిని ఫోనును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments