Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్- మహిసాగర్ నదిపై గంభీర బ్రిడ్జీ కుప్పకూలింది.. ముగ్గురు మృతి (video)

సెల్వి
బుధవారం, 9 జులై 2025 (10:35 IST)
Gujarat Bridge
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో బుధవారం వంతెన కూలిపోవడంతో కనీసం ముగ్గురు మరణించగా, ఇంకా చాలా మంది నీటిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక వాహనాలు మహిసాగర్ నదిలో పడిపోయాయి. ఇంతలో, ఇప్పటివరకు నలుగురిని రక్షించామని, ఆపరేషన్ కొనసాగుతోందని పద్రా పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ చరణ్‌ తెలిపారు.
 
మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జీ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కూలిపోయిందని అధికారి తెలిపారు. మహిసాగర్ నదిపై ఉన్న వంతెనలో ఒక భాగం కూలిపోవడంతో దాదాపు నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా వాహనాలు నదిలో పడిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments